ఆధ్యాత్మికం

శివ‌లింగం క‌నిపించని ఆల‌యం.. ఎక్క‌డ ఉందో, దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

మన దేశంలో అతిపురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి. మ‌రి కొన్ని ఆలయాల్లో మనం చూసే అద్భుతాలకు ఇప్పటికీ కూడా సమాధానాలు లేవు. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం...

Read more

కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే క‌నిపించే శివ‌లింగం ఇది.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక...

Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే దీర్ఘాయువు పొంద‌వ‌చ్చ‌ట తెలుసా..?

భీమకాళీ దేవాలయం ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని సరహన్‌లో ఉంది. ఈ దేవాలయాన్ని దాదాపు 800 ఏండ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని...

Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి.. ఎందుకంటే..?

రోజులో కనిపించి, కనబడని దేవాలయం. ఆ దేవాల‌యంలో భ‌గ‌వంతుడిని ద‌ర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మ‌రి ఆ దేవాల‌యం ఎక్క‌డ ఉంది ? దాని విశేషాలు ఏంటో ఇప్పుడు...

Read more

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. కంటి చూపు వ‌స్తుంద‌ట‌..!

సాధార‌ణంగా ఈ ప్ర‌పంచంలో ఎన్నో అంతుచిక్క‌ని వింత‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ఆల‌యాల్లో జ‌రిగే అద్భుతాలు ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉన్నాయి. ఇక ఆ పరమేశ్వరుడి లీలా...

Read more

తిరుమ‌ల‌లో ఉన్న గొల్ల మండ‌పం క‌థ గురించి మీకు తెలుసా..?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు,...

Read more

కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి.. ఎవరంటే..?

కైలాస పర్వతాన్ని ఎవరూ ఎందుకు ఎక్కలేరనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యం. అయితే కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్ట్ శిఖరం కంటే చాలా తక్కువ. ప్రపంచంలో కైలాస...

Read more

ఈ శివాల‌యంలో వేకువ జామున జ‌రిగే అద్భుతం గురించి మీకు తెలుసా..?

ఓ శివాల‌యంలో ప్ర‌తి రోజు తెల్ల‌వారుజామున మ‌హా అద్భుతం జ‌రుగుతుంది. ప్ర‌తి రోజు ఉద‌యం పూజారి గుడి త‌ల‌పులు తీసేస‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే దృశ్యాన్ని చూడ‌వ‌చ్చు. పూజారి...

Read more

ఈ ఆల‌యంలో 9 ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే చాలు.. అనుకున్న‌వి నెర‌వేరుతాయి..!

కడప-రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని...

Read more

తిరుమ‌ల ల‌డ్డూ అస‌లు ఎలా మొదలైంది.. ఎప్పుడు దాన్ని మొద‌ట త‌యారు చేశారు..?

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్య‌త...

Read more
Page 1 of 101 1 2 101

POPULAR POSTS