ఉద‌యం ప‌ర‌గ‌డుపునే లేదా రాత్రి నిద్ర‌కు ముందు.. ఖ‌ర్జూరాల‌ను ఎప్పుడు తినాలో తెలుసుకోండి..!

ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి అధికంగా ల‌భిస్తుంది. దీంతోపాటు పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. రోజూ ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల‌ను అతిగా తింటే వేడి చేస్తాయి. క‌నుక వాటిని రోజుకు 4-5 తినాలి. అయితే ఖ‌ర్జూరాల‌ను ఉద‌యం లేదా సాయంత్రం ఎప్పుడు తింటే మంచిద‌ని చాలా మందికి ప్ర‌శ్న‌లు వ‌స్తుంటాయి. కొంద‌రు వాటిని రాత్రి నిద్ర‌కు ముందు తిన‌వ‌చ్చా, లేదా అని ప్ర‌శ్నిస్తుంటారు. మ‌రి ఆ ప్ర‌శ్న‌ల‌కు ఇప్పుడు స‌మాధానాల‌ను తెలుసుకుందామా..! ఖర్జూరాల‌ను … Read more

రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ తేనె తీసుకోవ‌చ్చా ? అలా తీసుకుంటే ఏం జ‌రుగుతుంది ?

ఆయుర్వేద ప్ర‌కారం తేనెను అద్భుత‌మైన ఔష‌ధంగా చెబుతారు. తేనెలో ఎన్నో ఔష‌ధ విలువలు, పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల తేనే అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌కు ప‌నిచేస్తుంది. తేనె స‌హ‌జ‌సిద్ధ‌మైన తీయ‌ని ప‌దార్ధం. స్వ‌చ్ఛ‌మైన తేనె ఎన్ని రోజులు ఉన్నా అలాగే ఉంటుంది. పాడు కాదు. అయితే ఒక టీస్పూన్ తేనెను రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌చ్చా ? తీసుకుంటే ఏం జ‌రుగుతుంది ? అన్న వి ష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. తేనె అద్బుత‌మైన ప్ర‌యోజ‌నకారి. అందువ‌ల్ల దాన్ని ఎప్పుడైనా … Read more

పండ్లను తినేందుకు సరైన సమయం ఏది ? రోజులో పండ్లను ఎప్పుడు తింటే మంచిది ?

సీజనల్‌గా లభించే పండ్లతోపాటు ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పలు అనారోగ్య సమస్యలను రాకుండా అడ్డుకోవచ్చు. అయితే పండ్లను తినే విషయంలో చాలా మందికి అనుమానాలు, సందేహాలు వస్తుంటాయి. పండ్లను రోజులో ఏ సమయంలో తినాలి ? అని సందేహ పడుతుంటారు. అలాంటి వారు ఈ వివరాలను తెలుసుకోండి. 1. ఉదయం సమయంలో పండ్లను తినవచ్చు. ఉదయం 7 … Read more

రోజూ ఎంత మోతాదులో నెయ్యిని తీసుకోవ‌చ్చో తెలుసా ? ఎంత నెయ్యిని తింటే ఆరోగ్య‌క‌రం ?

భార‌తీయ సంస్కృతిలో నెయ్యికి ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీన్ని ఇండియ‌న్ సూప‌ర్‌ఫుడ్‌గా పిలుస్తారు. నెయ్యి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. అయితే నెయ్యిని తింటే అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని, శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంద‌ని కొంద‌రు భ‌య‌ప‌డుతుంటారు. దీంతో నెయ్యికి కొంద‌రు దూరంగా ఉంటారు. కానీ రోజూ స‌రైన మోతాదులో నెయ్యిని తింటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. నెయ్యిని రోజూ త‌గిన మోతాదులో తీసుకుంటే బ‌రువు పెరగ‌ర‌ని, శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెర‌గ‌వ‌ని … Read more

రాత్రి పూట పెరుగు తిన‌వ‌చ్చా ?

వేస‌విలో స‌హ‌జంగానే చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే ప‌దార్థాల‌ను తీసుకుంటుంటారు. అలాంటి ప‌దార్థాల్లో పెరుగు మొద‌టి స్థానంలో నిలుస్తుంది. దీంతో శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. పెరుగును తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఇది దంతాలు, ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పెరుగును తినే విష‌యంలోనూ ప‌లు నియ‌మాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి పూట పెరుగును తిన‌రాదు. కానీ దీనికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి. అవేమిటంటే.. 1. ఆయుర్వేద … Read more

మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి ఉండే అపోహ‌లు ఇవే..!

వేస‌వి కాలంలోనే ల‌భించే మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తుంటారు. మామిడి పండ్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయి. ర‌సాలు, కోత మామిడి.. ఇలా అనేక ర‌కాల మామిడి పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే మామిడి పండ్ల‌ను తినేందుకు కొంద‌రు సంశ‌యిస్తుంటారు. వాటిని తింటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తుంటారు. కానీ మామిడి పండ్ల‌ను రోజూ త‌గిన మోతాదులో తింటే ఏమీ కాదు. ఈ క్ర‌మంలోనే మామిడి పండ్ల‌ను తిన‌డంలో కొంద‌రికి ఉండే అపోహ‌ల గురించి … Read more

తుల‌సి, పాలు రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చా ?

క‌రోనా వైరస్ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది. అందులో భాగంగానే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌దార్థాల‌ను చాలా మంది తీసుకుంటున్నారు. వాటిల్లో తుల‌సి ఒక‌టి. తుల‌సి ఆకుల‌ను నేరుగా న‌మిలి తిన్నా లేదా ర‌సం తాగినా రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది. దీంతోపాటు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. తుల‌సి ఆకుల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాలు, పెరుగు తీసుకోవ‌చ్చా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో డ‌యాబెటిస్ ఒక‌టి. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండ‌డాన్ని డ‌యాబెటిస్ అంటారు. ఇది రెండు ర‌కాలుగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 అని రెండు ర‌కాల డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు ఉన్నారు. అలాగే ప్రి డయాబెటిస్‌, జెస్టేష‌న‌ల్ డ‌యాబెటిస్ అని ఇంకో రెండు ర‌కాలు ఉన్నాయి. వంశ పారంప‌ర్యంగా టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తే, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి వ‌ల్ల టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తుంది. డ‌యాబెటిస్ … Read more

వంట‌ల్లో ప‌సుపు వేసి ఎక్కువ సేపు ఉడికిస్తే అందులో ఉండే పోష‌కాలు న‌శిస్తాయా ?

భార‌తీయుల‌కు ప‌సుపు గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇది అల్లం కుటుంబానికి చెందిన మ‌సాలా ప‌దార్థం. భార‌త ఉప‌ఖండంతోపాటు, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో ప‌సుపును ఎక్కువ‌గా పండిస్తారు. ప‌సుపు వేర్ల‌ను సేక‌రించి అధిక ఉష్ణోగ్ర‌త వ‌ద్ద వేడి చేసి వాటి నుంచి పొడిని త‌యారు చేస్తారు. దాన్నే ప‌సుపు అని పిలుస్తారు. ప‌సుపు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. అందాన్ని పెంచ‌డానికి, గాయాల‌ను న‌యం చేయ‌డానికి కూడా ఉపయోగ‌ప‌డుతుంది. ఆయుర్వేదం ప్ర‌కారం ప‌సుపు చాలా శ‌క్తివంత‌మైన … Read more

యాపిల్‌ పండ్లను రోజులో ఏ సమయంలో తింటే మంచిది ?

రోజూ ఒక యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఎందుకంటే యాపిల్‌ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. అనారోగ్య సమస్యలను రాకుండా చూస్తాయి. అందుకనే యాపిల్‌ పండ్లను తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదని చెబుతుంటారు. యాపిల్‌ పండ్లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు తగ్గడం దగర్నుంచి జీర్ణ సమస్యల వరకు యాపిల్‌ పండ్లు అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే … Read more