mythology

ఒక‌ప్పుడు పాండ‌వులు అడిగిన 5 ఊర్లు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నాయో, వాటి పేర్లు ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహాభారతం ధర్మానికి&comma; అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం&period; ఈ యుద్ధం వెనుక అనేక ఇతర కారణాలు ఉన్నాయి&period; రాజ్యం ఏక చత్రాది పత్యంగా ఏలాలనే కాంక్ష&period;&period; తన దాయాది సోదరులను చూసినప్పుడు కలిగిన అసూయతో జరిగిన యుద్ధమే కురుక్షేత్రం&period; అజ్ఞాత వాసం ముగిసిన అనంతరం పాండవులకు రాజ్యంలో వాటా ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు&period; మహాభారత యుద్ధంలో 1 లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని నమ్ముతారు&period; అయితే కురుక్షేత్రం యుద్ధం జరగక కుండా చూసేందుకు భీష్ముడు&comma; బలరాముడు సహా అనేక మంది అనేక ప్రయత్నాలు చేశారు&period; అలాంటి రాయభారంలో ఒకటి కృష్ణ రాయబారం&period; శ్రీ కృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా హస్తినాపురానికి వెళ్లాడు&period; హస్తినాపురంలో పాండవులు రాజ్యం ఇవ్వమని&period;&period; అది కుదరక పోతే కనీసం పాండవులకు ఐదు ఊర్లు ఇవ్వమని శ్రీ కృష్ణుడు ప్రతిపాదించాడు&period; తద్వారా వారు జీవనోపాధి పొందగలరని పేర్కొన్నాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ కృష్ణుడు పాండవుల తరపున రాయబారిగా హస్తినలోని కురు మహా సభలో అడుగు పెట్టాడు&period; పాండవులు ఓడిన రాజ్యం అడిగాడు&period; అది ఇవ్వడం కుదరదు అంటే కనీసం ఐదు గ్రామాలు ఇవ్వాలని ప్రతిపాదించాడు&period; అది విన్న ధృతరాష్ట్రుడు కూడా కృష్ణుని మాటలకు అంగీకరించాడు&period; దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు&period; పాండవులకు ఐదు గ్రామాలను ఇచ్చి రానున్న యుద్ధాన్ని నివారించాలని చెప్పాడు&period; అయితే కృష్ణుడి ఐదు ఊర్ల ప్రతిపాదనను దుర్యోధనుడు ఆగ్రహించాడు&period; అంతేకాదు ఆ పాండవులకు ఐదు ఊర్లు కాదు కదా సూది మొనకు సమానమైన భూమిని ఇవ్వను&period; ఒక వేళ యుద్ధమే తప్పదంటే తాము యుద్ధానికి సిద్ధం అని చెప్పాడు&period; అయితే నాడు శ్రీ కృష్ణుడు అడిగిన ఊరు&period;&period; నేటి ప్రాంతాలు అవి ఏమిటో తెలుసా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89957 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pandavas&period;jpg" alt&equals;"these are the 5 places once pandavas asked kouravas " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీ కృష్ణుడు పాండవుల కోసం కోరిన ఐదు గ్రామాలలో ఇంద్రప్రస్థం మొదటి గ్రామం&period; దీనిని శ్రీపత్ అని కూడా అంటారు&period; దీనిని ఈరోజు ఢిల్లీ అని పిలుస్తారు&period; ఇది పాండవుల రాజధానిగా పరిగణించబడుతుంది&period; పాండవులు ఖాండవప్రస్థ వంటి నిర్జన ప్రదేశంలో ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు&period; శ్రీ కృష్ణుని కోరిక మేరకు మాయాసురుడు ఇక్కడ ఒక రాజభవనాన్ని&comma; కోటను నిర్మించాడు&period; అక్కడ నేటికీ ఒక పాత కోట ఉంది&period; ఈ ప్రదేశంలో పాండవుల ఇంద్రప్రస్థం ఉండేదని ప్రతీతి&period; మహాభారత కాలంలో బాగ్‌పత్‌ను వ్యాఘ్రప్రస్థ అని పిలిచేవారు&period; వ్యాఘ్రప్రస్థ అంటే పులులు నివసించే ప్రదేశం అని అర్థం&period; వందేళ్ల క్రితం ఇక్కడ చాలా పులులు నివసించేవి&period; మొఘల్ కాలం నుండి బాగ్‌పత్‌ అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది&period; బాగ్‌పత్‌లోనే కౌరవులు లక్షగృహాన్ని &lpar;లక్క ఇల్లుని&rpar; నిర్మించి పాండవులను అగ్నిలో దహనం చేయడానికి కుట్ర పన్నారు&period; బాగ్‌పత్ జిల్లా జనాభా 50 వేల కంటే ఎక్కువ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పానిపట్‌ను పాండుప్రస్థ అని కూడా అంటారు&period; పానిపట్ ఢిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లో ఉంది&period; దీనిని సీటీ ఆఫ్ వీవర్ అని కూడా పిలుస్తారు&comma; దీని అర్థం వీవర్స్ నగరం అని కూడా పిలుస్తారు&period; ఎందుకంటే ఈ ప్రదేశం భారతీయ చరిత్రలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది&period; ఎందుకంటే ఇక్కడ 3 ప్రధాన యుద్ధాలు జరిగాయి&period; పానిపట్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో కౌరవులకు&comma; పాండవులకు మధ్య యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్రం ఉంది&period; తిల్పత్‌ను గతంలో తిల్‌ప్రస్థ అని కూడా పిలిచేవారు&period; ఇది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం&period; ఈ ప్రదేశం యమునా నది ఒడ్డున ఉంది&period; ఇక్కడ జనాభా 40 వేలకు పైగా ఉంది&period; సోనిపట్‌ను గతంలో స్వర్ణప్రస్థ అని పిలిచేవారు&period; తరువాత దాని పేరు సోన్‌ప్రస్థ నుండి సోనిపట్‌గా మార్చబడింది&period; స్వర్ణ మార్గం అంటే బంగారు నగరం&period; నేడు ఈ గ్రామం హర్యానా రాష్ట్రంలోని జిల్లా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts