చాంపియన్స్ ట్రోఫీలో బోణీ కొట్టిన కివీస్.. ఆతిథ్య పాక్కు షాక్..!
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో కివీస్ జట్టు బోణీ కొట్టింది. ఆతిథ్య పాకిస్థాన్ జట్టుకు షాక్ను ఇచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్ జట్టు ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోయింది. ఏ దశలోనూ భాగస్వామ్యాలను నెలకొల్పలేదు. దీంతో ఓటమి పాలైంది. పాక్ జట్టుపై కివీస్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో గ్రూప్ ఎలో మొదటి స్థానంలో నిలిచింది. తొలుత టాస్ గెలిచిన ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ఫీల్డింగ్ను ఎంచుకోగా … Read more









