కలియుగ దైవంగా పిలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దేశ విదేశాల్లో నుంచి ఈ స్వామివారి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే…
తిరుమల తిరుపతి దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు శ్రీవారి దర్శనం ముగియగానే చుట్టూ ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకునేందుకు వెళుతుంటారు. పాపనాశనం.. కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. ఇక…