ఎవరైనా చనిపోయినప్పుడు కాకులకు పిండం పెట్టడం హిందూ సాంప్రదాయం. మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం ముత్తాతల కాలం…
ఒక్కసారి ఆ వేపచెట్టు వైపు దృష్టి సారించండి… కాకులు గుంపులుగా వచ్చి కావు కావు అని అరుస్తున్నాయ్. మీరు చూసిన సన్నివేశం ఒక సాధారణ ప్రకృతి దృశ్యం…