politics

సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధి ఈ ముగ్గురూ ఒకే తిధి లో చనిపోవడానికి కారణం ఏమిటి..? మీకు తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">స్వామి కర్పాత్రి జి మహారాజ్ నేతృత్వంలో 1966 వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా గోహత్య ను నిషేదించాలి అనీ అతి భారిసంఖ్యలో పెద్ద ర్యాలి ని ఆరోజున డిల్లి లో ఏర్పాటు చేసారు&period; ఆ ర్యాలీకి లక్షల సంఖ్యలో సాదుసంత్ లు &comma; స్వామిజిలు &comma; సన్యాసులు గోవులతో పాటుగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు&period; అప్పటికే మైనారిటి సంతుష్టికరణ కి అలవాటు పడ్డ ఇందిరాగాంధి ఈ స్వామీ కర్పాత్రి జి డిమాండ్లకు ఒప్పుకోపోగా&&num;8230&semi;అక్కడకి వచ్చిన స్వామిజిలపై &comma; గోవులపై విచాక్షిణారహితంగాా లాఠీచార్జి&comma; కాల్పులు జరిపించింది&period; ఆ కాల్పుల వలన వందల సంఖ్యలో స్వామిజిలు &comma; సన్యాసులు &comma; గోవులు మృతి చెందారు&period; ఈ దారుణాన్ని అప్పట్లో వార్తా పత్రికలలో కూడారాకుండా నియంత అయిన ఇందిరా గాంధీ చేసింది &period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ దారుణాన్ని చూసి చలించిపోయిన స్వామి కర్పాత్రి జి మహా రాజ్ ఇందిరాగాంధీ నీ ఉద్దేశించి ఇలా చెప్పారు&period; సన్యాసులు&comma; స్వామిజిలు&comma; గోవుల మృతికి కారణమైన నీవంశం అంతరించిపోవునుగాక&period;&period; అనీ కళ్ళల్లో నీళ్ళతో&period;&period;తన మనఃపూర్తిగా శపించారు &period; మహనీయుల మాటలు ఒట్టినే పోవు కదా &&num;8230&semi;&period; సంజయ్ గాంధీ విమాన ప్రమాదం లో అష్టమి తిధి రోజున చనిపోయాడు&period; ఇందిరాగాంధీ 31అక్టోబర్ 1984 అష్టమి తిధి రోజున చంపబడింది&period; రాజీవ్ గాంధి 21 May 1991 అష్టమి తిధి రోజున చంపబడ్డాడు &period; ఒకటి అంటే పోనీ యాదృచికం అనుకోవచ్చు&period; కానీ వరుసగా మూడు ప్రమాదాలు ఒకే తిది లో చనిపోయారంటే నమ్మక తప్పాల్సిందే &period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90974 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;indira-gandhi&period;jpg" alt&equals;"indira with her two sons died in same thidhi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1980 &&num;8211&semi; సంజయ్ గాంధీ గారి మరణం&comma; 1984 &&num;8211&semi; సంజయ్ గాంధీ గారి మాతృమూర్తి అక్టోబర్ 31 ఇందిరా గాంధీ గారి మరణం&comma; 1991 &&num;8211&semi; ఇందిరా గాంధీ గారి మరో కుమారుడు రాజీవ్ గాంధీ గారి మరణం 21 May 1991&comma; 2000- రాజీవ్ గాంధీ గారి మిత్రుడు రాజేష్ పైలట్ గారి మరణం&comma; 2001 &&num;8211&semi; రాజీవ్ గాంధీ గారి మరో మిత్రుడు మాధవరావు సింధియా గారి మరణం&comma; కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు అందరు 1980 నుండి 2001 మధ్య ప్రమాదాలు మరియు దాడుల్లో మరణించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గాంధీ వంశం ముగ్గురు సభ్యుల అష్టమి మరణాలు స్వామి కర్పాత్రీజీ శాపానికి నిదర్శనం అని భక్తుల నమ్మకం&period; హిందు ధర్మశాస్త్రాల ప్రకారం&comma; గోహత్య మహాపాతకం దాని ఫలితంగా వచ్చిన కర్మను తప్పించుకోలేము&period; ఈ ఘటనలు భారత రాజకీయ చరిత్రలోని అత్యంత వివాదాస్పద అధ్యాయాలుగా నిలిచిపోయాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts