అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

భార‌తీయుల్లో పెరిగిపోతున్న డ‌యాబెటిస్‌, బీపీ..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయులలో నగరాలలో నివసించే వారిలో ప్రతి అయిదుగురిలో ఒకరికి షుగర్ వ్యాధి&comma; రక్తపోటు వున్నట్లు తాజా నివేదికలు తెలుపుతున్నాయి&period; ప్రత్యేకించి మహారాష్ట్ర లో దీని ప్రభావం మరింత ఆందోళన కలిగించేదిగా వుంది&period; అక్కడి నగర వాసులలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ రెండు వ్యాధులు వున్నట్లు వెల్లడయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సర్వే స్క్రీనింగ్ ఇండియాస్ ట్విన్ ఎపిడమిక్ అనే పధకంలో చేశారు&period; దేశం మొత్తంగా చూస్తే 60 శాతమని&comma; మహారాష్ట్రలో ఈ జంట వ్యాధుల ప్రభావం 67 శాతంగా కూడా వుందని సర్వేలో తేలింది&period;ఈ పరిశోధనలో సుమారు 16&comma;000 మందిని నగరాలలో వున్నవారిని 8 రాష్ట్రాలలో మూడు సంవత్సరాలపాటు అధ్యయనం చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81029 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;bp-and-diabetes&period;jpg" alt&equals;"bp and diabetes cases increasing in india " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వ్యాధులు రెండూ నియంత్రణ లేనివిగా వున్నాయని&comma; ప్రజలు వారి షుగర్ స్ధాయిలను స్వయంగా నియంత్రించుకోవడం లేదని పరిశోధనా టీముకు నాయకత్వం వహించిన డా&period; శశాంక్ తెలిపారు&period; ఈ రెండు వ్యాధులూ నియంత్రణ లేకుండా పెరిగిపోవటానికి అధిక బరువు&comma; మాంసాహారం తినటం కారణాలుగా వారు పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts