mythology

తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని అస‌లు ఎవ‌రు నిర్మించారో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వెంకటేశ్వరస్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించారు&period; ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని చెప్తారు&period; తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు&period; ఇక్కడ రాయబడిన శాసనాల ప్రకారం 1500చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీ&period;శ&period;614లో ఆనంద నిలయంపునరుద్దరణ చేసారు&period; స్వామి ఉత్సవాలు&comma; ఆభరణాలు యువరాణి సమర్పిస్తుంది&period; చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచివుంది&period;ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు&period;19వ శతాభ్దంచివరిలో స్వామిదేవాలయం&comma; హతిరామ మటం వదిలి వేరే ఏవిధమైన నిర్మాణం లేదు&period;అర్చకులు కూడా కొండ క్రింద వుండే గదుల్లో ఉండేవారు&period; మనకు సామాన్యంగా తిరుపతికి వెళ్లినతర్వాత మూడవప్రశ్న ఏమంటే ఈ పుణ్య క్షేత్రాన్ని నిర్మించినది ఎవరు అని&period;ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించినది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్&period;ఇతనికి ఒక రోజు విష్ణుమూర్తి కలలో కనపడి ఈవిధంగా చెప్పెన&period; గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతోపిలవబడి&comma;నా భక్తుడై వున్నావు అని చెప్పెను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా వెంకటేశ్వరస్వామి శేషాచలంకొండ మీద వెలసియున్నాడని&comma; కలియుగాంతంవరకూ అక్కడే వుంటాను అని అందువలన నీవు అక్కడ దేవాలయాన్ని నిర్మించాలని చెప్పెను&period; దీనికి సంతోషించిన తొండమాన్ రాజు విశ్వకర్మను పిలిచి దేవాలయం యొక్క ప్రణాళిక సిద్ధంచేసెను&period; అద్భుతంగా దేవాలయాన్ని నిర్మాణం చేసెను&period; తొండమాన్ ను ఆకాశరాజు సహోదరుడు&period; ఇతని అనంతరం చోళులు&comma; పల్లవులు&comma; విజయనగరరాజులు మొదలైనవారు దేవాలయం అభివృద్ధికి కృషిచేసిరి&period; ఈ దేవాలయంలో ఆస్వామి అలంకారానికి ఖర్చు బంగారు ఆభరణాలు సుమారు 12 కె&period;జి బరువు కలిగి వున్నది&period; ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యేపనికాదు&period; దేవాలయంలో వుండే స్వామి కిరీటం నీలిరంగులో వుండిన వజ్రాలతోకూడిన ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి దాని ధర ఎన్నో లక్ష కోట్ల విలువ చేస్తుందని పూజారులు అభిప్రాయపడతారు&period; శ్రీ కృష్ణదేవారాయలు తిరుమలను పరిపాలించిన 21 సంవత్సరాలూ స్వర్ణ యుగం అని చెప్పవచ్చు&period;ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వెలకట్టలేనంత వజ్రాలు&comma; మొదలైనవాటి నుంచి ధగధగా మెరిసిపోయే వజ్రాల కిరీటాన్ని స్వామికి అర్పించెను&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-92050 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;tirumala-1&period;jpg" alt&equals;"do you know who built tirumala temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">12వశతాబ్దంనుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ప్రారంభమాయెను&period; ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామికి సమర్పించారు&period;అవి మూలవిరాట్ కి 6కిరీటాలు&comma; ఉత్సవమూర్తికి 7కిరీటాలు&comma; 20ముత్యాలహారాలు&comma; స్వర్ణపీపీఠాలు&comma; స్వర్ణపాదాలు&comma; లెక్కలేనన్ని బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు&period; శ్రీవేంకటేశ్వరస్వామి తిరుమలలో వెలయుటకు కారణం ఏమిటి అనే రహస్యం అంతగా ఎవరికీతెలియదు&period;పూర్వం నారదముని భూ లోకంలో మానవులకు భగవంతునిమీద నమ్మకం&comma; భక్తి&comma; విశ్వాసాలు లేకుండా పాపభీతి లేకుండా జీవిస్తున్నారని చెప్పెను&period;అందుకు శ్రీమహావిష్ణువు కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామిగా వెలుస్తానని చెప్పెను&period; మరొక కథ ప్రకారం శ్రీ కృష్ణుని నిజమైన తల్లిదండ్రులైన దేవకి&comma; వసుదేవులు&period; అయితే శ్రీకృష్ణుడు కారణజన్ముడు కావటం చేత యశోద దగ్గర పెరుగుతాడు&period; శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తరవాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు&period; అయితే ఆ వివాహాన్ని యశోద చూసితరించాలని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు కలి యుగంలోవేంకటేశ్వరుడై వెలసి తన వివాహ సంబరంలో&lpar;యశోద మాతను&rpar;వకుళాదేవిగా వివాహాన్ని చూసి ఆనందించమని చెప్తాడు&period;<&sol;p>&NewLine;

Admin