హెల్త్ టిప్స్

రాత్రిపూట వీటిని తింటే ప‌క్ష‌వాతం వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటుగా ఉంటుంది. అయితే రాత్రివేళ చేసే భోజనంతోపాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు. ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది.

ఎందుంకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవుట వలన పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది.

if you eat these at night you will get paralysis

పత్యం శతగుణం ప్రోక్తం అన్నారు కనుక సర్వ వైద్యములకు పథ్యము చేయడం మిక్కిలి శ్రేయస్కరము. అంతేకాదు.. వాత రోగులు ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరి పచ్చడి తినరాదు.

Admin

Recent Posts