పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, భారతీయులు నూనెలు, అధిక కొవ్వులు, ఉప్పు మొదలైన పదార్ధాలు రోగాలను కలిగిస్తున్నాయని తెలిసినప్పటికి వాటిని ప్రతి నిత్యం తమ ఆహారంలో…
డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారికి బ్యారియాట్రిక్ సర్జరీతో నివారణ లభిస్తోంది. డయాబెటీస్ వ్యాధిపై జరిగిన ఒక సదస్సులో హైదరాబాద్ కు చెందిన ఎండోక్రినాలజిస్టు డా. కె.డి.మోడి ఈ విషయాన్ని…
ప్రతిరోజూ పాలను తాగటం ద్వారా టైప్ 2 డయాబెటిస్ను నియంత్రించ వచ్చునని నేషనల్ న్యూట్రీషన్ సంస్ధ నిర్వహించిన సర్వేలో తేలింది. రోజువారీగా పాలను తీసుకుంటే డయాబెటిస్, హైపర్టెన్షన్…
అమెరికాలో మరణాలకు ప్రధానంగా కరోనరీ గుండె జబ్బులే కారణమని ఇటీవల సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్ధ నిపుణులు జారీ చేసిన నివేదికలో వెల్లడైంది.…
షుగర్ వ్యాధిగ్రస్తులకు ఆ వ్యాధి వచ్చిన కొత్తల్లోనే మెట్ ఫార్మిన్ అనే మందుతో ట్రీట్ మెంట్ ఇచ్చినట్లయితే అది పూర్తిగా తగ్గిపోయేటందకు అవకాశాలు అధికంగా వున్నాయని ఒక…
తాజా పరిశోధనల మేరకు 2026 నాటికి భారత దేశంలో సంవత్సరానికి 2.6 మిలియన్ల గుండె పోటు కేసులు వుంటాయని అంచనాగా తేలింది. కారణం కొల్లెస్టరాల్ స్ధాయి పెరగటం.…
సంతానం పొందాలని చాలా మంది మహిళలు అనుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రం ఆ భాగ్యానికి నోచుకోరు. అందుకు కారణాలు అనేకం ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది…
సెల్ఫీ… ఇప్పుడు ఇదో రకం మోజు అయిపోయింది. స్మార్ట్ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు సెల్ఫీలు తీసుకోవడం, వాటిని సోషల్ సైట్లలో పెట్టడం, లైక్లు, కామెంట్లు కొట్టించుకోవడం ఇప్పుడు…
ఆక్యుపంక్చర్ వైద్యం అంటే శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల వద్ద వివిధ జబ్బులను నయం చేయటానికి చర్మంలో సూదులు గుచ్చుతారు. తాజా సమాచారం మేరకు ఆక్యుపంక్చర్ తో…
గుడ్లు వంటి బలవర్థక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. గుడ్ల వినియోగానికి, బ్రెస్ట్ క్యాన్సర్కి…