ఆధ్యాత్మికం

ఈ ఆల‌యం వ‌ద్ద న‌దిలో స్నానం చేస్తే చాలు.. స‌క‌ల పాపాలు పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడ ఉన్న ఆ ఆలయాన్ని భూలోక స్వర్గం అని పిలుస్తుంటారు&period; సహజంగా దేవుళ్ళు నిల్చొని దర్శనం ఇస్తారు&comma; లేదా కూర్చొని దర్శనమిస్తుంటారు&period; కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శయన అంటే పడుకొని అనంత పద్మనాభ స్వామిలాగా దర్శనమిస్తుంటారు&period; అయితే ఇక్కడ స్వామి వారు ఎడమకాలిపై నిలబడి&comma; కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో దర్శనం ఇస్తుంటారు&period; అలా ఎందుకు స్వామి వారు దర్శనమిస్తారు&quest; ఈ దేవతా మూర్తిని దర్శించనప్పుడు సహజంగా ప్రతి భక్తునికి కలిగే ఆలోచనతోపాటు ఆశ్చర్యం&period; అయితే అందుకు కారణం లేకపోలేదని అంటున్నారు స్థానికులు&period; అలాగే విచిత్ర భంగిమలో నిల్చొని దర్శనమించిచ్చే ఈ ఆలయానికి సమీపంలో ఉన్న నదికి చాలా ప్రత్యేకత ఉంది&period; మరి స్వామివారు ఇలా దర్శన ఇవ్వడం వెనుక పురాణం కథ ఏమిటి&quest; ఈ ఆలయ విశేషాలేంటో&period;&period;ఈ ఆలయం ఎక్కడ ఉందో అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం తమిళనాడు రాష్ట్రం&comma; విలుప్పురం జిల్లాలో తిరుక్కోవళ్ళూర్ అనే గ్రామం ఉంది&period; ఇది విల్లిపురానికి ఉత్తరంవైపు 45కి&period;మీ దూరంలో ఉంది&period; ఇక్కడే తిరువిక్రమ పెరుమాళ్ అనే ఆలయం ఉంది&period; శ్రీమహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి&period; ఇక్కడ విష్ణువును ఉలగలంత పెరుమాళ్ గా&comma; లక్ష్మి దేవిని పూంగుతై గా కొలుస్తున్నారు ఈ ఆలయాన్ని ఇది రెండువేల సంవత్సరాల కిత్రం పల్లవరాజులు నిర్మించారని ప్రశస్థి&period; దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడొవదిగా ఈ ఆలయం నిర్మాణం అనేక దశలలో జరిగినట్లు ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది&period; ఈ ఆలయంలో నాలుగు స్థంబాలున్నాయి&period; అందులో తూర్పువైపుగా ఉన్న స్థంభం 195 అడుగుల ఎత్తు ఉంది&period; అయితే దక్షిణ భారతదేశంలో ఎత్తైన స్థంబాలలో ఇది మూడవదిగా చెబుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78779 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tiru-vikrama-temple&period;jpg" alt&equals;"visit the river once here at tiru vikrama temple " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం ఒక సారి దేవాలయం పక్కనే ఉన్న మృకండమహర్షి ఆశ్రమంలోని ఒక మూలకి ముగ్గురు ఆళ్వారులు వర్షం నుండి రక్షించుకోవడం కోసం అని అక్కడ నిల్చొన్నారు&period; అయితే వీరు ముగ్గరు ఆశ్రమంలో ఉన్న ఒక ఇరుకు గదిలో ఒక రాత్రి అంతా నిలబడి మాట్లాడుకుంటుండగా&comma; వారి మధ్య ఎవరో నిలబడి ఉండటం వలన గది మరింత ఇరుకుగా ఉన్నట్లు అనిపించింది&period; అప్పుడు ఆ గదిలో వారికి పెరుమాళ్ విగ్రహం దర్శనమిచ్చింది&period; ఆ దృశ్యాన్ని చూసిన ఆళ్వారుల మనస్సు ఆనందంతో పులకరించింది&period; ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆలయంలోని మూలవిరాట్ పేరు తిరువిక్రమస్వామి&period; ఈ స్వామి వారు సుమారు 21 అడుగుల ఎత్తు ఎడమకాలిపై నిలబడి కుడికాలిని గాలిలోకి ఎత్తిన భంగిమలో ఉంటారు&period; కుడిచేత శంఖం&comma; ఎడమచేత చక్రం ధరించి ఉంటుంది&period; స్వామి వారి కుడిచేతి చూపుడు వేలు పైకి చూపెడుతూ భక్తులకు దర్శనిమిస్తారు&period; పూర్వం ఒకప్పుడు బలిచక్రవర్తి పాతాళానికి త్రొక్కిన తర్వాత ఇచట వెలసినట్లు స్థలపురాణం తెలుపుతున్నది&period; అందువల్లే స్వామి వారు ఒంటికాలిపైన నిలబడి ఉన్నారని స్థలపురాణం తెలియజేస్తున్నది&period; ఈ స్వామి వారిని తమిళంలో అయ్యన్నార్ అని కూడా పిలుస్తారు&period; ఇక్కడి అమ్మవారి పేరు పుషవల్లి తాయార్&period; ఇక్కడ మరో విశేషం ఏంటంటే… ఈ ఆలయానికి ఆనుకుని పెన్నానది ప్రవహిస్తుంది&period; అయితే ఒకప్పుడు బ్రహ్మదేవుడు గంగలో కాళ్ళు కడుక్కుని ఇక్కడికి వచ్చి త్రివిక్రమ స్వామికి ఆరాధన చేసేవాడట&period; ఆ సమయంలో బ్రహ్మదేవుని పాదములకు ఉన్న గంగాజలం బొట్లు అక్కడ నేలపై పడి పెన్నా నదిగా మారినది&period; అందుకే ఈ నదిని కూడా గంగానది అంత పవిత్రంగా భావిస్తారు&period; ఈ పెన్నానదిని దర్శించినవారికి సర్వపాపాలు హరించుకుపోతాయి&period; ఇక బుషులు ముక్తి పొందిన స్థలంగా మరియు భూలోక స్వర్గంగా తిరుక్కోవళ్లూర్ ను పేర్కొంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts