వినోదం

ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు&period; అయితే&comma; ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది&period; దక్షిణాదిన ఆంజనేయస్వామి గుడిలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి&period; కొన్ని ప్రదేశాలలో&comma; ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది&period; ఒంటె&comma; ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాధ ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు&period; అతడి మృతదేహాన్ని రుష్యముక పర్వతం &lpar;నేటి హింపి ప్రాంతం&rpar; పై పడేశాడు&period; ఈ సంఘటన వాలి&comma; సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణం అవుతుంది&period; మరోవైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణం అవుతుంది&period; ఆ రుశ్యముఖ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతాంగ మహాముని దుందుభి మృతదేహాన్ని తాను తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి&comma; వాలి కనుక దృశ్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69665 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;hanuman&period;jpg" alt&equals;"how camel became vehicle to hanuman " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ పర్వతం సుగ్రీవుని – వాలి చంపడానికి వెంటపడినప్పుడు&comma; శాపోదంతం తెలుసన్న సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు&period; ఆ సమయంలో సుగ్రీవుని చూడడానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప్ సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు&period; దాంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అణువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు&period; అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts