అందానికి చిట్కాలు

చర్మ సౌంద‌ర్యాన్ని పెంచే చామంతి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చామంతులలో యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ ఏజింగ్‌&comma; మాయిశ్చరైజర్‌&comma; క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి&period; ఇవన్నీ ముఖానికి చక్కని అందాన్నిస్తాయి&period; ఆ ప్రయోజనాలు మీకు పూర్తిగా అందాలంటే ఇలా చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3764 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;chamanthi1&period;jpg" alt&equals;"beauty tips using chamanthi flower " width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక కప్పు నీళ్లని కొన్ని నిమిషాల పాటు మరిగించి నాలుగు చెంచాల ఎండిన చామంతుల పొడి కలపాలి&period; పది నిమిషాల తరువాత కిందకి దించి చల్లారాక వడకట్టి చెంచా తేనె&comma; కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానిఇక పూతలా వేయాలి&period; పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చామంతులు కలిపిన నీళ్లతో ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖ కండరాలు రిలాక్స్ అవుతాయి&period; మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి&period; ముఖం మృదువుగా మారుతుంది&period; అందుకోసం నాలుగు కప్పుల నీళ్లను బాగా మరిగించాలి&period; పావు కప్పు ఎండు చామంతుల పొడి వేసి ఆవిరి పట్టాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; చామంతి&comma; తేనెల మిశ్రమం ముఖానికి తెలుపు దనాన్ని తీసుకొస్తుంది&period; చెంచా చొప్పున ఎండిన చామంతుల పొడి&comma; తేనె కలిపి ముఖానికి పట్టించాలి&period; పది నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీళ్లతో కడిగేస్తే ఫలితం ఉంటుంది&period; గుప్పెడు చామంతి ఆకుల్ని ఐదు చెంచాల నీళ్లలో మరిగించి చెంచా చొప్పున తేనె&comma; పాలు కలపాలి&period; ఈ మిశ్రమాన్ని ముఖం&comma; మెడకు రాసి పావు గంట తరువాత నీళ్లతో కడిగితే చక్కని మెరుపొస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఒక పెద్ద గిన్నెలో సగానికి పైగా నీళ్లు పోసి అందులో గుప్పెడు చామంతి పువ్వుల రెక్కలు&comma; చెండా ఎప్సమ్‌ లవణం&comma; రెండు చెంచా తేనె&comma; కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి పది నిమిషాల పాటు మరిగించాలి&period; చల్లారి గోరు వెచ్చగా అయ్యాక కాళ్లను అందులో ఇరవై నిమిషాల పాటు ఉంచాలి&period; ఇది మృతకణాలను తొలగిస్తుంది&period; పాదాలను మృదువుగా మారుస్తుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts