information

న‌వంబ‌ర్ 1 నుండి ఐఆర్‌సీటీసీ అడ్వాన్స్ బుకింగ్‌లో మార్పులు.. వీటిపై ఓ లుక్కేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో ఎక్కువ మంది లాంగ్ జ‌ర్నీ కోసం రైల్వేని బెస్ట్ ఆప్ష‌న్‌గా ఎంచుకోవ‌డం à°®‌నం చూస్తూ ఉన్నాం&period; జ‌ర్నీకి కొన్ని రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకొని క‌న్‌ఫాం అయ్యాక à°¤‌à°® ప్ర‌యాణం సాగిస్తూ à°µ‌స్తున్నారు&period; అయితే రైల్వేలో ఎప్ప‌టిక‌ప్పుడు à°¸‌రికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి&period; భారతీయ రైల్వే శాఖ తాజాగా అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త నియాలను ప్రకటించింది&period; ఈ కొత్త నియమాల ప్రకారం ట్రైన్ టికెట్ లను ఎప్పుడంటే అప్పుడు బైక్ చేయడం కుదరదు&period; ఇప్పుడు ఉన్న బుక్ కాలాన్ని కుదిస్తూ కొత్త రూల్స్ ను తీసుకు వచ్చింది&period; అంతేకాదు&comma; ఈ కొత్త రూల్స్ నవంబర్ 1 à°µ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది&period; à°¤‌త్కాల్‌లో చివరి నిమిషంలో టిక్కెట్ కొనుగోళ్లకు అనుమ‌తి ఉండేది&period; కానీ ఇప్పుడు ప్రయాణీకులు ఈ టిక్కెట్లను ప్రయాణానికి ఒకరోజు ముందు బుక్ చేసుకోవాలి&period; ఏసీ తరగతులకు ఉదయం 10 గంటలకు మరియు నాన్-ఏసీతరగతులకు 11 గంటలకు బుకింగ్ విండో తెరవబడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు ప్రయాణానికి 120 రోజుల ముందు బుకింగ్ చేసుకొనే సదుపాయం ఉండగా&comma; దాన్ని 60 రోజులకు కుదిస్తూ షాక్ ఇచ్చింది&period; ఈ మేరకు ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది&period; ఈ కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1à°µ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి&period; ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని రైల్వే అధికారులు వెల్లడించారు&period; అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునేవారికి కూడా పాత నిబంధనే వర్తిస్తుంది&period; నవంబర్ 1 నుంచి ట్రైన్ టికెట్ లను ముందుగా బుక్ చేసే ప్రయాణికులు కేవలం 2 నెలల ముందు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం వుంది&period; ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో నాలుగు నెలల ముందస్తు బుకింగ్ అవకాశం ఇప్పుడు రెండు నెలలకు మాత్రమే వర్తిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52478 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;irctc&period;jpg" alt&equals;"irctc train ticket booking rules changing " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజ్ ఎక్స్‌ప్రెస్&comma; గోమతి ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్ల టికెట్ బుకింగ్‌ల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టంచేశారు&period; ఎందుకంటే ఇప్పటికే ఆ రైళ్లలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉందని వివరించారు&period; విదేశీయులు కూడా ఎప్పటిలాగే 365 రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు&period; ఇందులో ఎలాంటి మార్పు చేయటం లేదని తెలిపారు&period; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత వాడుకోవడానికి భారతీయ రైల్వే శాఖ సమాయత్తం అవుతోంది&period; ప్రస్తుతం ఫుడ్ క్వాలిటీ&comma; లెనిన్ క్లాత్‌à°² పర్యవేక్షణకు ఏఐ కెమెరాలు వాడుతుండగా&comma; రైళ్లలో ఆక్యుపెన్సీ కోసం కూడా ఏఐ కెమెరాలను వాడనుంది&period; పైలట్ ప్రాజెక్టులో భాగంగా బెడ్ షీట్ల శుభ్రత కోసం ఏఐ కెమెరాలు వినియోగించగా&comma; 100 శాతం ఫలితం వచ్చింది&period; అందుకే ఏఐ టెక్నాలజీని మరింత విస్తృతం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts