ఆధ్యాత్మికం

ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు.. ఎలాంటి బాధ‌లు ఉన్నా పోతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి ఒంటిమిట్ట కోదండ రామ స్వామి&period;&period;ఆంద్రా&comma; తెలంగాణ కలిసి ఉన్నప్పుడు భద్రాచలం రాముల వారికి శ్రీరామ నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు&period; ఇప్పుడు సపరేటు అయ్యాక ఆంద్రుల భద్రాచలం అయ్యింది&period;ప్రాచీనమైన&comma; విశిష్టమైన హిందూ దేవాలయం&period; ఇక్కడి మూలమూర్తులు కోదండరాముడు&comma; సీతాదేవి&comma; లక్ష్మణస్వామి&period; ఒంటిమిట్ట&comma; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన ఒక మండలం&period; కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి&period;మీ&period; దూరంలో ఒంటిమిట్ట ఉంది&period; ఈ క్షేత్రం ఏకశిలానగరం అని ప్రసిద్ధి చెందింది&period;&period;శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది&period; శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు&comma; తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు&period; ఒకే శిలలో శ్రీరాముని&comma; సీతను&comma; లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు&period; ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది&period; సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది&period; గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది&period; ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16à°µ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి అని చెప్పుకోవచ్చారు&period; ఈ ప్రాంతం లో మహాభాగవతం రచయిత పోతన జన్మించిన స్థలం కూడా ఇదే కావడం విశేషం&period;&period;ఆ గుడిలో ఒకే రాతి మీద సీతారామలక్ష్మణులు ఉంటారు&period;&period;అందుకే ఆ ప్రాంతానికి ఏకశిలా నగరం అని పిలుస్తారు&period;&period;రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు&comma; విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే&period; కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా&comma; అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది&period; అప్పుడు మృకండు మహర్షి&comma; శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం&comma; ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది&comma; పిడిబాకు&comma; కోదండం&comma; పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83783 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;kadapa-vontimitta&period;jpg" alt&equals;"kadapa votimitta ramalayam must visit once in life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి&period; చతుర్దశి నాడు కళ్యాణం&comma; పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి&period; నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు&period; ఇక్కడ ఉన్న విగ్రహాలలో హనుమంతుడు ఉండడు&period; దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే అని చెప్పాలి&period; ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారు&period;ముందు గర్భాలయం నిర్మాణం&comma; తర్వాత తూర్పు ముఖ మండపం&comma; మూడవ దశలో గాలిగోపురం నిర్మించి పూర్తి చేశారు&period; రెండవ శిలాశాసనం ప్రకారం 1558 లో ఒంటిమిట్ట తదితర గ్రామాలను నాటి ఏలిక ఆలయానికి దానం చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది&period;ఆయా గ్రామాల మీద వచ్చే ఆదాయాన్ని రధం నిర్నించటానికి&comma; బ్రహ్మోత్సవాల నిర్వహణకు&comma; ప్రహరీ గోడల నిర్మాణానికి వినియోగించాలని తెలిపాడు&period; విజయనగర చక్రవర్తి సదాశివ రాయల ముఖ్యమంత్రి గుత్తియేరా తిరుమల రాజు కుమారుడు నాగరాజదేవ నాగరాజు విరాళం అందచేసినట్లు కూడా చారిత్రక ఆధారాల మూలంగా తెలుస్తోంది&period;&period;ఈ ఆలయం గురించి మాటల్లో&comma; రాత చెప్పలేని ఎన్నో విశేషాలు ఇందులో దాగి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రపంచంలోని అన్నీ ప్రముఖ దేవాలయాలలో కళ్యాణం పగలు చేస్తారు&period;&period;కానీ ఇక్కడ మాత్రం రాత్రి చేస్తారు&period; అలా ఎందుకు చేస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరికి రావడం సహజం&period;రాత్రే కల్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది&period;&period;విష్ణుమూర్తి&comma; లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది&period; తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో&period;&period;నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు&period; అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కధ ప్రాచుర్యంలో ఉంది&period;&period; ఈ ఆలయం కడప-తిరుపతి రహదారిపై ఉంది&period; కడపనుంచి 26 కి&period;మీ&period;దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు&period; రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది&period; కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది&period; తిరుపతి విమానాశ్రయం 100 కి&period;మీ&period;దూరంలోవుంది&period; ఎప్పుడైనా కడప వెల్లినప్పుడు తప్పక ఈ ఆలయాన్ని దర్శించుకోండి&period;&period; ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధలు కూడా తొలగి పోతాయి&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts