information

వృద్ధుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌ధాని మోదీ.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌ధాన మంత్రి అన్ని రంగాల వారికి లాభం చేకూరేలా అనేక పథ‌కాలు ప్ర‌వేశ‌పెడుతుండడం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; తాజాగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని నరేంద్ర మోదీ&period; ప్రారంభించారు&period; ధన్వంతరి జయంతి&comma; ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ ఏబీ పీఎంజేఏవై పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది&period; ఈ పథకం కింద పేద&comma; ధనిక అనే తేడా లేకుండా 70 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా ఏడాదికి రూ&period;5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్‌ను కల్పించే అవ‌కాశః ఉంటుంది&period; ఈ పథకం కింద&comma; ఆయుష్మాన్ కార్డు పొందిన వారు అక్టోబర్ 29 నుండి ఏదైనా ఎంపిక చేసిన ఆసుపత్రులలో రూ&period; 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఏబీ పీఎంజేఏవై ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 4&period;5 కోట్ల కుటుంబాల్లోని 6 కోట్లమంది 70 ఏళ్లు దాటిన వృద్ధులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి&period; ఆధార్ కార్డుపై ఉన్న వయసు ఆధారంగా ఈ పథకానికి అర్హులను ఎంపిక చేస్తామ‌ని అన్నారు&period; కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ ఈ పథకం కింద రూ&period;5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ లభించనుంది&period;ఇప్పటికే ఆయుష్మాన్‌భారత్‌ పరిధిలో ఉన్న వృద్ధులకు&period;&period; ఉన్నదాని కంటే అదనంగా మరో రూ&period;5 లక్షల కవరేజీ లభిస్తుంది&period; ఇక ఒకే కుటుంబంలో 70 ఏళ్లు దాటిన వారు ఇద్దరు ఉంటే వారికి చెరి సగం ప్రయోజనం చేకూరుతుంది&period; అంటే చెరో రూ&period;2&period;5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55268 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;pmjay&period;jpg" alt&equals;"pmjay scheme launched by pm modi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుట్టుక నుండి 17 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఇచ్చిన టీకాల శాశ్వత డిజిటల్ రికార్డులను భద్రపరిచే యూ &&num;8211&semi; విన్ పోర్టల్ ను కూడా ప్రధాని à°¨‌రేంద్ర‌మోదీ ప్రారంభించారు&period; యూ విన్ పోర్టల్ కోవిడ్ -19 వ్యాక్సిన్ నిర్వహణ కోసం రూపొందించిన కో &&num;8211&semi; విన్ పోర్టల్ తరహాలో ఇది ఉంటుంది&period; హెల్త్ కేర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను పెంచడం తమ ప్రాధాన్య అంశమని ప్రధాని మోదీ తెలియ‌జేశారు&period; ఈ à°ª‌à°¥‌కం కోసం పిఎంజెఎవై పోర్టల్ లో లేదా ఆయుష్మాన్ యాప్ లో నమోదు చేసుకోవాలి&period; ఇప్పటికే ఆయుష్మాన్ కార్డు ఉన్నవారు పోర్టల్ లేదా యాప్ లో మళ్లీ దరఖాస్తు చేసుకుని కొత్త కార్డు కోసం ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది&period; ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లై చేసుకునేందుకు కావాల్సిన పత్రాల్లో ఆధార్‌ కార్డు ఒక్కటే సరిపోతుందని ఇటీవల రాష్ట్రాలు&comma; కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం వెల్లడించింది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts