అధికంగా పిండిపదార్థాలు కలిగిన ఆహారాలను రోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రోజులకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి డయాబెటిస్ వస్తుంది. తీపి, జంక్ ఫుడ్ ఎక్కువగా…
కరోనా నుంచి కోలుకున్న తరువాత చాలా మంది బాధితులు నీరసంగా ఉందని చెబుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. కరోనా…
కరోనా సమయం కనుక ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దీంతో…
తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి. దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్లకు…
సాధారణ జలుబు కావచ్చు, కరోనా వైరస్ కావచ్చు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే అన్ని రకాల…
మలబద్దకం సమస్య అనేది చాలా మందికి వస్తూనే ఉంటుంది. ఇది తీవ్ర ఇబ్బందిని, అవస్థను కలిగిస్తుంది. దేశ జనాభాలో 20 శాతం మంది మలబద్దకంతో బాధపడుతున్నారని గణాంకాలు…
గొంతు సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడేవారు ఆ సమస్యల నుంచి బయట పడేందుకు సహజంగానే గొంతులో ఉప్పు నీటిని పోసుకుని పుక్కిలిస్తుంటారు. ఈ చిట్కా ఆ సమస్యలకు…
అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాలుగా యత్నిస్తున్నారు. పౌష్టికాహారం తినడం, వ్యాయామం చేయడం వంటివి…
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే…
వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే సహజంగానే కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడుతుంటాయి. కొందరికి పోషకాహార లోపం వల్ల దృష్టి సమస్యలు వస్తాయి. అయితే…