రోజుకు రెండు సార్లు బాదంపప్పును తినడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం మెరుగు పడుతుందని, దీంతో డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు…
ప్రపంచ వ్యాప్తంగా శాకాహారం తినేవారు, మాంసాహారం తినేవారు.. రెండు రకాల ఆహార ప్రియులు ఉంటారు. కొందరు తమ విశ్వాసల వల్ల శాకాహారం తింటారు. కానీ కొందరు మాంసాహారం…
మన శరీరంలో ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ డి ఎంతో అవసరం. వాటి ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో ఉపయోగపడుతుంది. దీని వల్ల మెదడు పనితీరు…
హైపర్టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్.. ఇదొక తీవ్రమైన అనారోగ్య స్థితి. ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది హైబీపీ కారణంగా చనిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం మొదలై…
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం.. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే హైబీపీని తగ్గించేందుకు…
డయాబెటిస్ ఉన్నవారు తమ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడం నిజంగా కష్టమే. అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వేళకు తిండి…
జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించబడిన కొత్త పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం మూడు సర్వింగ్స్ (దాదాపుగా 100 గ్రాములు) మోతాదులో తృణధాన్యాలను తీసుకుంటే మధ్య వయస్కులలో నడుము…
కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్లైన్లో ఎక్కువగా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గడిపే సమయం పెరగడం వల్ల వారి కళ్లపై ఒత్తిడి పెరుగుతోంది.…
మన శరీరం సరైన బరువును కలిగి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. బరువు తగినంతగా లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. బరువు తక్కువగా ఉన్నా, మరీ…
ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండడం, హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యల…