ఆధ్యాత్మికం

విష్ణు స‌హ‌స్ర నామాల‌ను రోజూ చ‌దివితే.. బీపీ, షుగ‌ర్ ఉన్నా కూడా పోతాయ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణు&period;&period; నారాయణ&period;&period; అచ్యుత ఇలా అనేక నామాలు కలినగి స్థితికారకుడు విష్ణుమూర్తి&period; ప్రధానంగా దశావతారాలు ధరించి శిష్ట రక్షణ&comma; దుష్ట శిక్షణ చేశాడు&period; ఇవే కాకుండా అనేక రకాలుగా అవతారాలు ఎత్తి పాపులను శిక్షించాడు&period; అర్చితావతారమూర్తిగా భక్తులను రక్షిస్తున్నాడు&period; అయితే కలియుగంలో పూర్వ యుగాలలాగా నియమ నిబంధనలతో&comma; నిష్ఠతో పూజలు&comma; యాగాలు&comma; జపాలు&comma; తపస్సు ఆచరించండం చాలా కష్టం&period; కాబట్టి దీంతో భక్తులు కలి నుంచి రక్షించడానికి నారాయణుడు కారుణ్యంతో ఇచ్చిన శక్తివంతమైన నామాల గురించి తెలుసుకుందాం&period;&period; ద్వాపరయుగం తర్వాత కలియుగం వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి భక్తులను కాపాడాలన్న ఉద్దేశంతో శ్రీకృష్ణుడు పరమభక్తుడైన భీష్మ పితామహతో ఈ నామాలను చెప్పిస్తాడు&period; విష్ణు సహస్రనామాలను భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం&period; కురుక్షేత మహాసంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉన్నాడు&period; సుమారు నెల రోజులు గడిచిపోయిన తర్వాత ఒకనాడు పాండవులతో మాట్లాడుతూ శ్రీకృష్ణుడు హఠాత్తుగా మధ్యలో ఆపేశాడు&period; పాండవులు కంగారుపడి ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు&period; దీనికి కృష్ణుడు మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ము నన్ను స్మరించుకుంటున్నాడు&period;&period; అందుకే నామనస్సు అక్కడికి మళ్లింది&period; పాండవులారా బయలుదేరండి అక్కడకు మనం వెళ్దాం&period;&period; అని చెప్పి వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు&period; ఈ సమయంలోనే శ్రీకృష్ణుని భీష్ముడు స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలను ఉపదేశం చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80079 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lord-vishnu&period;jpg" alt&equals;"read vishnu names every day to get rid of diseases " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం&period; స్తోత్రం ఉత్తర పీఠిక &lpar;ఫలశ్రుతి&rpar; లో ఈ శ్లోకం ధర్మార్థులకు ధర్మం&comma; అర్థార్థులకు అర్థం&comma; కామార్థులకు కామం&comma; ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును అని పేర్కొన్నారు&period; జపం&comma; తపం వంటి వాటికి కఠినమైన నియమ నిబంధనలు ఉంటాయి&period; కానీ నామం అందరూ చెప్పవచ్చు&period; నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ&comma; నిలబడి&comma; కూర్చొని&comma; పనిచేసుకుంటూ చేయవచ్చు&period; శాస్త్రంలో మంచం మీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు&period; విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు&period; ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన&period; అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద ఔషధం కూడా సేవించకూడదు&period; గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి&period; కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు&period; నిబంధనలు లేవు&period; దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్&excl; కాననే నారసింహం చ పావకే జల శాయినమ్&excl;&excl; బుధ గ్రహం బలహీనంగా ఉండి నీచ క్షేత్రం ఉంటే సమస్యలు ఎదురైనప్పుడు విష్ణు సహస్రనామాలు పటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారని శాస్త్ర వచనం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విష్ణుసహస్రనామాన్ని వారి వారి జన్మనక్షత్రాలకు ఒక శ్లోకం ఉంటుంది&period; ఆయా శ్లోకాలను నిత్యం పారాయణం చేసుకుంటే సకల కార్యజయం లభిస్తుంది&period; అంతేకాదు గ్రహదోషాల నుంచి శ్రీఘ్రంగా&comma; సులభంగా విముక్తి పొందవచ్చు&period; అంతేకాదు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వేదాలను చదివిన ఫలితం వస్తుంది&period; కలియుగంలో తరించడానికి&comma; సమస్యల నుంచి&comma; రోగాల నుంచి విముక్తి పొందడానికి విష్ణు సహస్రనామాలు అత్యద్భుతమని పలువురు పండితులు పేర్కొంటున్నారు&period; అంతేకాదండోయో బీపీ&comma; షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు నిత్యం పారాయణం&sol;శ్రవణం చేస్తే తప్పక వాటిని విముక్తి లభిస్తుందని సనాతన వైద్యపితామహుడు శుశ్రుతుడు చరకసంహితలో పేర్కొన్నారు&period; ఇక ఆలస్యమెందుకు ఆ నామాలను నిత్యం చదవండి అదీ వీలుకాకుంటే వినండి&period; అర్థం తెలుసుకుంటే మరీ ఎక్కువ ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts