ఆధ్యాత్మికం

తీర‌ని కోరిక‌లు నెరవేరాలంటే ఈ క్షేత్రాన్ని ద‌ర్శించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">త్రిమూర్తులు బ్రహ్మ&comma; విష్ణు&comma; మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు&period; దత్తా అనే పదానికి సమర్పించిన అనే అర్థముంది&comma; త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది&period; ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండల కేంద్రంలో గల వల్లభపురం గ్రామం లో వెలసిన మహిమన్మితమైన దత్తాత్రేయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయం &period; దత్తత్రేయ స్వామి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెలసిన క్షేత్రం &period; శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మ స్థలం పిఠాపురం అయితే తన తపస్స్సు&comma;ధ్యానం అన్ని కుర్వాపూర్ లోనే జరిగాయి &period; వల్లభాపురం తెలంగాణా మరియు కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది &period; కృష్ణ నదికి ఇవతలి వైపు వల్లభాపురం&comma;అవతలి వైపు కురువాపూర్ ఉంటుంది &period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80743 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;vallabhapuram-dattatreya-temple&period;jpg" alt&equals;"visit vallabhapuram dattatreya temple if you have any unfulfilled wishes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృష్ణ నది సమీపం లో వెలసిన మహిమన్మితమైన దత్త పీఠం ఇది &period; శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేశమంతా తిరుగుతూ ఈ క్షేత్రం లో కూడా వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండి భక్తులు కష్టాలు తీర్చాడని స్థానిక కథనం&period; కష్టాలు వచ్చినప్పుడు కానీ &comma;దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుకోడానికి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరతాయని స్థల పురాణం &excl;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రావణ పౌర్ణిమ&comma; దత్త జయంతికి ఇక్కడ విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి&period; స్వామి వారిని దర్శించుకోవడానికి తెడ్డు పడవలో తెలంగాణ లోని వల్లభపురం నుంచి కర్ణాటక లోని కురవైపుర్ వెళ్లి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలి&period; వల్లభపురం నుంచి కర్ణాటక లోని కురవైపుర్ వెళ్లి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలి&period;అందమైన ప్రయాణం ఎన్నో మధురనుభూతులు మిగులుస్తుంది&period; ఇక్కడికి హైదరాబాద్ నుండి మక్తల్ కి వెళ్లి అటు నుండి ఈ క్షేత్రాన్ని చేరుకోవొచ్చు&period; వల్లభాపురం లో గదులు&comma;భోజనం వసతి లబిస్తాయి &period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts