ఆధ్యాత్మికం

గురు పౌర్ణ‌మి అంటే ఏమిటి..? దాని విశిష్ట‌త ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు&period; అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం&period; ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు&period; అసలు గురువు శబ్దానికి అర్థం&period;&period; ఆచార్యుడంటే ఎవరు&quest; వ్యాసుని కధ&&num;8230&semi; గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం&period; ఏ వ్య‌క్తికైనా మొద‌టి గురువు à°¤‌ల్లే&period; ఆ à°¤‌ర్వాత‌ మనకి జ్ఞానాన్ని అందించి&&num;8230&semi; ఏది మంచో&comma; ఏది చెడో చెప్పే వారు గురువులు&period; అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ‌ &period; గు అంటే అంధ‌కారం లేదా అజ్ఞానాన్ని&comma; రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అర్థం&period; అంటే గురువు అనే à°ª‌దానికి అజ్ఞానాన్ని నశింప చేయువారు అని అర్థం స్ఫురిస్తుంది&period; అప్ప‌టి à°µ‌à°°‌కూ మౌఖికంగా ఒక‌à°°à°¿ నుంచి ఒక‌రికి సాగిన వేద‌జ్ఞానాన్ని అంత‌టినీ ఒక్క‌చోట‌కు చేర్చి నాలుగు విభాగాలుగా విభ‌జించి వేద వాగ్మ‌యాల‌ను సామాన్యుడి చెంత‌కు చేరేలా చేయ‌డంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు&period; పంచ‌à°® వేదంగా పేరు తెచ్చుకున్న à°®‌హా భారతాన్ని à°®‌à°¨‌కు అందించిన వ్యాస à°­‌గ‌వానుడు జ‌న్మించిన రోజు కాబ‌ట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస‌పూర్ణిమగా పాటిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేకస్థానం ఉంది&period; యోగ సంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి&period; గురుసంప్రదాయంలోశివుడే ఆదిగురువు&period; పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం&lpar;శబ్దం&rpar; పుట్టింది&period; నాదం నుంచి వేదం పుట్టింది&period; ఈ వేదాన్ని శ్రీ మహా విష్ణువు బ్రహ్మదేవునకు ఉప‌దేశించాడు&period; బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు&period; ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మ దేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి&comma; ఆయన తన కూమరుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు&period; శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి&comma; ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు&period; ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయింది&comma; అనేక మందికి ఈ మహాజ్ఞానం ఉపదేశించబడదింది&period; కానీ అప్పటివరకు వేదం ఎప్పుడు గ్రంధస్థం కాలేదు&period; గురువుల ద్వారా విని నేర్చుకునేవారు&period; మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది&period; కానీ కలియుగంలో మనుష్యులయొక్క ఆయుషును&lpar;జీవిత కాలాన్ని&rpar;&comma; బుద్ధిని&comma; జ్ఞాపకశక్తిని దృష్టిలో ఉంచుకుని&comma; కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచారు&period; ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంధస్థం చేశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90364 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;veda-vyasa&period;jpg" alt&equals;"what is guru pournami and its speciality " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా&quest; శ్రీహరి అంశతో సత్యవతీ&comma; పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు&period; వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు&period; ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది&period; తల్లి కోరికపై దృతరాష్టుని&comma; అంబాలికకు పాండు రాజుని&comma; అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు&period; పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతి స్మృతిని ఉపదేశించింది వ్యాసుడే&excl; దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశ స్త్రాల్రు పొందాడు&period; కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా జ‌యం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు&period; అదే ఆ à°¤‌ర్వాతి కాలంలో మహా భారతమైంది&period; అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే&excl; ఇంకా భాగవాతాన్ని రచించాడు&period; కొత్త అంగవస్త్రం మీద &lpar;భూమి మీద పరచి&rpar; బియ్యం పోస్తారు&period; ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు&period; శంకరులు&comma; అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం&period; పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తార‌ట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం&comma; కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం&period; నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన&period; బియ్యం&comma; నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం&period; దక్షిణాదిన కుంభ కోణంలో&comma; శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు&period; అయితే ఈ రోజున దేశంలోని సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారని పండితులు చెబుతారు&excl; వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతార‌ట&period; వ్యాసుడు సకల కళా నిధి&comma; సకల శాస్త్రవేత్త&comma; శస్త్ర చికిత్సవేది&comma; మేధానిధి&comma; వైద్యవరుడు&comma; ఆత్మవిద్యానిధి&comma; వైద్య విద్యానిధి&period; ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి&period; హిందూ సంప్ర‌దాయాలు పాటించే భార‌à°¤‌దేశం&comma; నేపాల్&comma; ఇంకా బుద్ధ‌&comma; జైన సంప్ర‌దాయాలు పాటించే చోట్ల గురు పౌర్ణిమ‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటారు&period; ఈ రోజున ప్ర‌జ‌లు à°¤‌à°® ఆధ్యాత్మిక గురువుల‌ను స్మ‌రిస్తారు&period; పూజిస్తారు&period; à°¬‌హుమ‌తులు ఇస్తారు&period;గుడికి వెళ్లి ప్రార్థిస్తారు&comma; దేవుళ్ల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవుడిపై à°¤‌à°®‌కున్న ప్రేమ‌ను వ్య‌క్త‌à°ª‌రిచేందుకు చేసే à°®‌రో మార్గం ఉప‌వాసం ఉండ‌టం&comma; గురువును పూజించి తాము à°®‌రింత కాలం జీవించేందుకు మార్గ‌à°¦‌ర్శ‌క‌త్వం తీసుకుంటారు&period; దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు&period; ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు&period; పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts