information

డ‌బ్బు పంపేందుకు ఇకపై చార్జిల‌ను వ‌సూలు చేయ‌నున్న ఫోన్‌పే..? గూగుల్ పే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">దేశంలో డిజిట‌ల్ లావాదేవీల‌ను పెంచేందుకు గాను కేంద్రం గ‌తంలోనే యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది&period; నేష‌à°¨‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా &lpar;ఎన్‌పీసీఐ&rpar; ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించబ‌డుతున్న ఐఎంపీఎస్ లేదా యూపీఐ సేవ‌à°²‌కు గాను ప్ర‌స్తుతం క‌స్ట‌à°®‌ర్లు ఎలాంటి రుసుమును చెల్లించ‌డం లేదు&period; కానీ కొన్ని బిల్ పేమెంట్ల‌కు మాత్రం ఇప్ప‌టికే ఫోన్‌పే&comma; గూగుల్ పేల‌లో à°¸‌ర్వీస్ చార్జిని à°µ‌సూలు చేయ‌డం ప్రారంభించారు&period; కొన్ని యూపీఐ యాప్‌à°²‌లో కార్డుల‌ను వాడితే క‌న్వీనెన్స్ ఫీజును కూడా à°µ‌సూలు చేస్తున్నారు&period; అయితే ఇక‌పై ఆయా యూపీఐ యాప్‌à°²‌లో à°¡‌బ్బులు పంపినా కూడా చార్జిల‌ను à°µ‌సూలు చేస్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిజిట‌ల్ చెల్లింపుల‌ను ప్రోత్స‌హించేందుకు గాను కేంద్రం à°®‌ర్చంట్ల‌కు à°¸‌బ్సిడీని ఏటా అందిస్తూ à°µ‌స్తోంది&period; అందులో భాగంగానే 2023లో ఈ à°¸‌బ్సిడీ మొత్తం రూ&period;2600 కోట్లు ఉండ‌గా 2024 లో దాన్ని రూ&period;2484 కోట్ల‌కు కుదించారు&period; ఈ ఏడాది ఈ మొత్తాన్ని ఏకంగా రూ&period;477 కోట్ల‌కు కుదించారు&period; అంటే à°®‌ర్చంట్ల‌కు అందే à°¸‌బ్సిడీ మొత్తం à°¤‌గ్గుతుంద‌న్న‌మాట‌&period; దీంతో ఖ‌ర్చుల‌ను à°­‌రించేందుకు గాను మర్చంట్లు ఆ చార్జిల‌ను వినియోగ‌దారుల‌పైనే మోపుతున్నారు&period; ఇప్ప‌టికే ఫోన్‌పే లేదా గూగుల్ పే వంటి యాప్‌à°²‌లో కొన్ని à°°‌కాల à°¸‌ర్వీస్‌à°²‌ను ఉప‌యోగించుకుంటే à°¸‌ర్వీస్ చార్జిని à°µ‌సూలు చేస్తున్నారు&period; ఈ క్ర‌మంలోనే త్వ‌à°°‌లో యూపీఐ ద్వారా చేసే à°¨‌గ‌దు à°¬‌దిలీల‌కు కూడా చార్జిల‌ను à°µ‌సూలు చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77208 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;upi-payments&period;jpg" alt&equals;"soon you may have to pay charges for sending money in upi apps " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చాలా మంది యూపీఐ ద్వారా à°¨‌గ‌దు చెల్లింపులు చేస్తున్నారు&period; 60 నుంచి 70 శాతం à°µ‌à°°‌కు లావాదేవీలు డిజిట‌ల్ రూపంలోనే పూర్త‌వుతున్నాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి&period; అయితే ఉన్న‌à°ª‌ళంగా వినియోగ‌దారుల మీద చార్జిలు à°ª‌డితే అప్పుడు వారు డిజిటల్ చెల్లింపుల‌ను చేయ‌క‌పోవ‌చ్చు&period; మునుప‌టిలా క్యాష్ చెల్లింపులే చేస్తారు&period; à°®‌à°°à°¿ అలా జ‌రిగితే కేంద్రం ఉద్దేశం నెర‌వేర‌దు&period; ఇక ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts