mythology

మ‌హాభార‌తంలో అర్జునుడికి తెలిసిన ఈ విద్య గురించి మీరు విన్నారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారత యుద్ధం అంటే ఆద్యంతం ఆసక్తి&period; అందులో కథానాయకుడు అంటే అర్జునుడుగానే చెప్పవచ్చు&period; అయితే ఆయన అలా కావడానికి పలు కారణాలు ఉన్నాయి&period; సాక్షాత్తు నర&comma; నారాయణలలో విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు అయితే à°¨‌à°° అంశతో జన్మించినది అర్జునుడు&period; ధర్మసంరక్షణకు ఆయా దివ్యపురుషులు అర్జునుడికి రకరకాల శక్తులను ధారపోశారు&period; అటువంటి దివ్యశక్తుల్లో ఒకటైన ప్రతిస్మృతి మహావిద్యను ఆయనకు ఉపదేశించింది ఎవరో తెలుసుకుందాం… దుర్యోధనాదులను యుద్ధంలో ఎదుర్కోవడం కష్టమని తలచి తలచి అలసిన ధర్మరాజును సమీపించాడు వ్యాసుడు&period; పాండవులు అతని రాకకు ఎంతగానో ఆనందించారు&period; యథోచితంగా గౌరవించారు&period; ఇష్టాగోష్ఠి జరిగిన అనంతరం ఆ మహాముని ధర్మజునికి ఈ విధంగా ఉపదేశించాడు&period; భీష్మ ద్రోణ కృపాచార్యులు&comma; రాధేయుడు అజేయులని నీవు కలవర పడుతున్నావు&period; అది గ్రహించే నేను నీ దగ్గరకు వచ్చాను&period; నీకిప్పుడు నేనో మహామంత్ర విద్య అనుగ్రహిస్తాను&period; దానిని నువ్వు తిరిగి సవ్యసాచికి ఉపదేశించు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ మంత్ర ప్రభావంతో అర్జునునికి అభీష్ట సిద్ధి కలుగుతుంది అని వ్యాసుడు ప్రతిస్మృతి పేరున ప్రసిద్ధమైన ఒకానొక దివ్యమంత్ర విద్యను ధర్మపుత్రునికి కటాక్షించాడు&period;నాయనా&excl; ఈ మంత్రాన్ని నువ్వు అర్జునునికి ఉపదేశిస్తే దీంతో ఆ శూరుని పరాక్రమ ప్రాభవం&comma; తపశ్శక్తి పూర్వం కన్నా వేయింతలు అధికమవుతుంది&period; అంతేకాదు&comma; ఈ మంత్ర ప్రభావం వల్ల అర్జునుడు&comma; ఇంద్రుడు&comma; యముడు&comma; వరుణుడు మొదలయిన దిక్పాలకులనేగాక&comma; ఆ పార్వతీపతిని కూడా సాక్షాత్కరింపజేసుకుని వారి అనుగ్రహం వల్ల దివ్యాస్ర్తాలను ఎన్నటినో సంపాదించి భవిష్యత్తులో పగవారిని అవలీలగా నిర్జిస్తాడు అని వ్యాసుడు వెళ్లిపోయాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79883 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;arjuna&period;jpg" alt&equals;"do you know that arjuna knows this astram " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకానొక రోజున అర్జునుని చేర పిలిచి దేవేంద్రనందనా&excl; ధనుర్వేదం భీష్మ ద్రోణ కృప కర్ణాశ్వత్థామల భుజస్కంధాలను ఆశ్రయించి ఉన్నది&period; అందువల్లనే దుర్యోధనుడు వారిని అనుక్షణం ఆదరిస్తున్నాడు&period; రణరంగంలో వారిని ఎదుర్కొవడం మనవల్ల కాదు&period; అయితే మనం వారినే ముందుగా ఎదుర్కోవాలి&period; ఇదెలా సాధ్యం అనుకుంటున్న తరుణంలో వ్యాసులవారు నన్ను కరుణించి నాకో మహా మంత్రవిద్య ఉపదేశించారు&period; దాని పేరు ప్రతిస్మృతి&period; దానిని నీకు నేను ఉపదేశిస్తాను&period; నువ్వది స్వీకరించి కవచం&comma; ఖడ్గం&comma; కార్ముకం ధరించి ఉత్తర దిశాభిముఖుడివై ప్రయాణం చెయ్యి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మంత్ర ప్రభావంతో యాత్రాకాలంలో ఎంతటి వీరాధివీరులయినా నిన్ను ఎదుర్కొనలేరు&period; నిన్ను ఓడించలేరు&period;&period; అంటాడు&period; ధర్మరాజు ప్రతిస్మృతి మంత్ర విద్యను అర్జునునికి ఉపదేశించాడు&period; అదండి సంగతి వ్యాసుడు ధర్మరాజుకు ఉపదేశిస్తే&comma; అర్జునుడికి ప్రతిస్మృతి మహావిద్యను ధర్మరాజు ఉపదేశించాడు&period; ఇది మహాభారత యుద్ధంలో విజయంలో కీలక పాత్ర పోషించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts