viral news

ఆకుపచ్చ జెండాను తీసి.. కాషాయ జెండాను ఇంటిపై పెట్టిన యువకుడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; ఉత్తరప్రదేశ్ లో బహ్రైచ్ ప్రదేశంలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తిని కాల్చి చంపారు&period; ఈ సంఘటన ఆ ప్రదేశంలో గొడవలు జరుగుతున్న సందర్భంలో జరిగింది&period; ముస్లింలకు చెందిన ఒక ఇంటి పై కప్పు పై కాషాయ జెండాను గోపాల్ మిశ్రా ఏర్పాటు చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోపాల్ మిశ్రా ఆ ఇంటి ఫెన్సింగ్ ధ్వంసం చేసి ఆ ఇంటి పై ఉన్నటువంటి ఆకుపచ్చ జెండాను చింపి అక్కడ కాషాయ జెండాను ఏర్పాటు చేశాడు&period; ఇలా చేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు చప్పట్లు కొట్టి గోపాల్ మిశ్రాను అభినందించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51427 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;flag&period;jpg" alt&equals;"man installed saffron flag on house" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సంఘటన జరిగిన తరువాత అక్టోబర్ 13 ఆదివారం సాయంత్రం మహారాజ్ గంజ్ ప్రాంతంలో దుర్గాదేవి విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో గోపాల్ మిశ్రా ను కాల్చి చంపారు&period; ఆ సమయంలో అక్కడ ఉన్న జనాలు అందరూ చాలా భయపడ్డారు&period; అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో చూసిన నెటిజెన్స్ కూడా షాక్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts