భారతీయులకు పసుపు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇది అల్లం కుటుంబానికి చెందిన మసాలా పదార్థం. భారత ఉపఖండంతోపాటు, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపును ఎక్కువగా పండిస్తారు.…
రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఎందుకంటే యాపిల్ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.…
గుండె జబ్బులు ఉన్నవారికే కాదు, అవి లేని వారికి కూడా గుండె ఆరోగ్యం పట్ల అనేక సందేహాలు వస్తుంటాయి. ఫలానా ఆహారం తినాలా, వద్దా, ఏ నూనె…
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల పొడిని సమాన భాగాల్లో తీసుకుని కలిపి తయారు చేసే మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు. కానీ…
మనలో చాలా మంది రోజూ పచ్చి మిరపకాయలను కూరల్లో వేసి వండుతుంటారు. వాటితో అనేక రకాల వంటలు చేయవచ్చు. ఇతర కూరల్లోనూ వాటిని వేయవచ్చు. ఇక పండు…
బెల్లంను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భోజనం చేశాక బెల్లం తింటే జీర్ణప్రక్రియకు సహకరిస్తుంది. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ…
డయాబెటిస్ ఉన్నవారు తాము తినే ఆహారం, అనుసరించే జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రత్యక్షంగా ప్రభావితం…
నిమ్మరసాన్ని రోజూ తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. నిమ్మరసం, తేనె రెండింటి కాంబినేషన్ మన అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.…
అధిక బరువు తగ్గాలని చూసేవారు చాలా మంది డైట్ పాటిస్తుంటారు. ఏ పదార్థాన్ని తినాలన్నా ఆచి తూచి అడుగు వేస్తూ.. ఆలోచించి మరీ తింటారు. అయితే దక్షిణ…
సాధారణంగా చాలా మంది బొప్పాయి పండ్లను పండిన తరువాతే తింటారు. కానీ పచ్చి బొప్పాయిలను కూడా తినవచ్చు. అవును. బొప్పాయిలను పచ్చిగా కూడా తినవచ్చు. ఇంకా చెప్పాలంటే…