హెల్త్ టిప్స్

దేశంలో గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ట‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భారతదేశంలో గుండె జబ్బులు అధికంగా వున్నాయని అవి పట్టణ వాసులలో 6&period;6 శాతం నుండి 12&period;7 శాతంగాను గ్రామీణ ప్రాంతాలలో 2&period;1 శాతం నుండి 4&period;3 శాతంగాను వున్నాయని ఈ గణాంకాలు 20 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే సేకరించబడ్డాయని తాజాగా చేయబడిన ఒక సర్వే తెలిపింది&period; భారతదేశంలో ప్రస్తుతం 30 మిలియన్ల మంది గుండె జబ్బుల రోగులున్నారు&period; పట్టణాలలో ప్రతి లక్షకు 334 నుండి 424 గుండెపోటు కేసులు&comma; గ్రామీణ ప్రాంతాలలో 244 నుండి 262 కేసులు నమోదవుతున్నాయని ఇవి ప్రతి సంవత్సరం పెరుగుదల చూపుతున్నాయని నివేదిక చెపుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక రక్తపోటు వున్న రోగుల సంఖ్య 2000 సంవత్సరంలో 118 మిలియన్లు వుండగా&comma; అది 2025 నాటికి 213 మిలియన్లుగా వుండగలదని అంచనా వేశారు&period; అంతేకాక&comma; భారతదేశం ప్రపంచ షుగర్ వ్యాధిగ్రస్తులకు రాజధానిగా వుండగలదని ఇప్పటికే 51 మిలియన్ ప్రజలు ఈ వ్యాధిబారిన పడ్డారని&comma; అదేవిధంగా ప్రతి సంవత్సరం 8 లక్షలమంది కేన్సర్ రోగులు కూడా నమోదవుతున్నారని నివేదిక తెలిపింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80098 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;heart-disease&period;jpg" alt&equals;"heart disease patients are increasing in india " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్య జాగ్రత్తలు అధికంగా పాటించే దక్షిణ భారతదేశ రాష్ట్రాలు సైతం పోషకాహార విలువలను తమ ఆహారంలో పాటించడం లేదని పండ్లు&comma; ఆకు కూరలు&comma; కూరలు మొదలైన పోషక విలువల ఆహారాన్నిప్రతివ్యక్తి రోజుకు 265 గ్రాములు మాత్రమే వినియోగిస్తున్నట్లు&comma; నిర్దేశిత పరిమాణాలకంటే ఇది చాలా తక్కువని తెలుస్తోంది&period; దేశంలో ఆహార ద్రవ్యోల్బణం అధికమైందని&comma; దేశ వ్యాప్తంగా ఆరోగ్య పదార్ధాలైన పండ్లవంటి వాటికి ఒక జాతీయ విధానం వుండాలని కూడా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తన నివేదికలో కోరింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts