ప్రస్తుత తరుణంలో అవకాడోలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఒకప్పుడు కేవలం విదేశాల్లోనే ఈ పండ్లు లభించేవి. కానీ మనకు ఇప్పుడు ఇవి ఎక్కడ చూసినా అందుబాటులో ఉన్నాయి.…
భారత దేశంలో రోజురోజుకు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పలు అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సుమారుగా 64.5 మిలియన్ల మంది డయాబెటిస్ సమస్యతో…
ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కేవలం భారతదేశంలోనే సుమారుగా 5 కోట్ల మందికి పైగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ…
మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు ఉన్నాయి. కొన్ని తీపి ఎక్కువగా ఉంటాయి. కొన్ని తీపి తక్కువగా ఉంటాయి. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు అన్ని రకాల పండ్లను…
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మూలికలు బాగా పనిచేస్తాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలలో వెల్లడైంది. డయాబెటిస్ సమస్యతో…
అధికంగా పిండిపదార్థాలు కలిగిన ఆహారాలను రోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రోజులకు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి డయాబెటిస్ వస్తుంది. తీపి, జంక్ ఫుడ్ ఎక్కువగా…
ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది రెండు రకాలుగా…
మన దేశంలో మధుమేహంతో సుమారుగా 7 కోట్ల మంది బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. యుక్త వయస్సులో ఉన్నవారు కూడా…
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఇది ప్రపంచ అనారోగ్య సమస్యగా మారింది. డయాబెటిస్ ఉందని తెలిశాక ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ అందుకు…